BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాల మండలంలో బీఎల్ఓలకు శిక్షణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jun, 2026 - 08:11 PM
70 వీక్షణలు

జూన్ 25 నుండి ఇంటింటి సర్వే ప్రారంభం

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ఈ శిక్షణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలు  ఇతర అవసరమైన మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ​ఇంటింటి సర్వే  షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుండి బీఎల్ఓలు మండల వ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభించనున్నారు. చిట్యాల ​మండలంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి, మండలంలోని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్‌వైజర్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.