BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
01 Apr, 2026 - 04:03 PM
509 వీక్షణలు

చిట్యాల మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్  

చిట్యాల మున్సిపాలిటీ నూతన ఇన్చార్జి కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చిట్యాల మున్సిపల్ కమిషనర్ గా నిధులు నిర్వహించిన దండ శ్రీను మార్చి 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో ఖాళీ అయిన కమిషనర్ స్థానంలో రంజిత్ కుమార్ ను ఇంచార్జ్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. రంజిత్ కుమార్ ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీలో పూర్తిస్థాయి కమిషనర్ గా సేవలందిస్తున్నారు. నకిరేకల్ తో పాటు అదనంగా చిట్యాల పురపాలక సంఘం బాధ్యతను కూడా ఆయన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏ రంజిత్ కుమార్ మాట్లాడుతూ చిట్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజలకు పురపాలక సేవల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరిన్ని సౌకర్యాలు అందిస్తానని నా వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం , మౌలిక వసతుల కల్పనలో ప్రజల సహకారం ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ శ్రీమతి పందిరి గీతా రమేష్, మాజీ మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మున్సిపల్ అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.