BREAKING
అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా
www.ntodaynews.com

చిట్యాలలో ఘనంగా ఏబీవీపీ 78వ స్థాపక దినోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Jul, 2026 - 06:29 AM
22 వీక్షణలు

​అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ స్థాపక దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలను చిట్యాల పట్టణంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి వంగూరి గణేష్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948 జూలై 9న కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ, నేడు 78 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు గత 77 ఏళ్లుగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తూ, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు విద్యార్థులంతా భాగస్వాములు కావాలని, ఉన్నత లక్ష్యాలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పుల్లెంల గణేష్, సిద్ధు, యశ్వంత్, సంతు తదితరులు పాల్గొన్నారు.