BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

చిట్యాలలో ఘనంగా ఏబీవీపీ 78వ స్థాపక దినోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Jul, 2026 - 06:29 AM
108 వీక్షణలు

​అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ స్థాపక దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలను చిట్యాల పట్టణంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి వంగూరి గణేష్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948 జూలై 9న కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ, నేడు 78 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు గత 77 ఏళ్లుగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తూ, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు విద్యార్థులంతా భాగస్వాములు కావాలని, ఉన్నత లక్ష్యాలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పుల్లెంల గణేష్, సిద్ధు, యశ్వంత్, సంతు తదితరులు పాల్గొన్నారు.