BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

చిట్యాలలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. వ్యక్తికి తీవ్ర గాయాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Aug, 2026 - 06:48 AM
271 వీక్షణలు

చిట్యాలలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. వ్యక్తికి తీవ్ర గాయాలు

నల్గొండ జిల్లా చిట్యాల  పట్టణంలోని ఎస్‌బీఐ సమీపంలో రామకృష్ణ హోటల్ వద్ద ఆదివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన కీసర అశోక్ (29) తన ద్విచక్ర వాహనంపై రామకృష్ణ హోటల్ వద్ద రోడ్డు దాటుతుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని దాని రైడర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ అశోక్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశోక్‌కు తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పెద్దమ్మ కుమారుడు దొండ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి. వెంకట్‌రెడ్డి తెలిపారు.