BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

చిట్యాలలో విజయ డైరీ పాలసేకరణ కేంద్రం ఏర్పాటు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 06:33 PM
350 వీక్షణలు

చిట్యాలలో విజయ డైరీ పాలసేకరణ కేంద్రం ఏర్పాటు. ; డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ ఆవరణలో విజయ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5వేల లీటర్ల కెపాసిటీ తో తొందరలో ప్రారంభిస్తామని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. నూతన మార్కెట్ కమిటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో స్థలం కూడా మంజూరి చేశారని, త్వరలో సెంటర్ ను ప్రారంభించుకుందామని తెలిపారు. చుట్టు ప్రక్క ప్రాంతాల రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని విజయ డైరీలో విక్రయించి అధిక లాభాలు పొందాలని ఆయన కోరారు. అనంతరం మార్కెట్ యార్డులో కూరగాయల అమ్మ స్థలంలో 65 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టే సిసి రోడ్డు నిర్మాణానికి వారు శంఖుస్థావన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వందరి గీతారమేష్, తహశీల్దార్ విజయ్కుమార్, ఎంపిడిఓ విజయలక్ష్మి, మున్సివల్ కౌన్సిలర్లు, మాజీ మున్సివల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జడల చిన్నమల్లయ్య, మార్కెట్ కార్యదర్శి జానయ్య తదితరులు పాల్గొన్నారు.