BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

చిట్యాలలో విజయ డైరీ పాలసేకరణ కేంద్రం ఏర్పాటు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
09 Apr, 2026 - 06:33 PM
430 వీక్షణలు

చిట్యాలలో విజయ డైరీ పాలసేకరణ కేంద్రం ఏర్పాటు. ; డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ ఆవరణలో విజయ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5వేల లీటర్ల కెపాసిటీ తో తొందరలో ప్రారంభిస్తామని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. నూతన మార్కెట్ కమిటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో స్థలం కూడా మంజూరి చేశారని, త్వరలో సెంటర్ ను ప్రారంభించుకుందామని తెలిపారు. చుట్టు ప్రక్క ప్రాంతాల రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని విజయ డైరీలో విక్రయించి అధిక లాభాలు పొందాలని ఆయన కోరారు. అనంతరం మార్కెట్ యార్డులో కూరగాయల అమ్మ స్థలంలో 65 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టే సిసి రోడ్డు నిర్మాణానికి వారు శంఖుస్థావన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వందరి గీతారమేష్, తహశీల్దార్ విజయ్కుమార్, ఎంపిడిఓ విజయలక్ష్మి, మున్సివల్ కౌన్సిలర్లు, మాజీ మున్సివల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జడల చిన్నమల్లయ్య, మార్కెట్ కార్యదర్శి జానయ్య తదితరులు పాల్గొన్నారు.