BREAKING
ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
www.ntodaynews.com

చిట్యాల రైతువేదికలలో ‘విత్తన మేళా’

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jun, 2026 - 08:12 PM
35 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాలలో ‘విత్తన మేళా’

నల్గొండ జిల్లా మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 30 వరకు చిట్యాల మండలంలోని రైతువేదికలలో ‘విత్తన మేళా’ నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 23 న చిట్యాలలోని రైతువేదికలో మండల స్థాయి విత్తన మేళా ప్రారంభం కానుంది. ​ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి విత్తనాలతో పాటు జనపనార, పప్పు దినుసుల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. అలాగే, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే నానో యూరియా, నానో డిఏపిలను కూడా ఒకే చోట కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు, నానో ఎరువుల కోసం రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.