BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

చిట్యాల రైతువేదికలలో ‘విత్తన మేళా’

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jun, 2026 - 08:12 PM
115 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాలలో ‘విత్తన మేళా’

నల్గొండ జిల్లా మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుండి 30 వరకు చిట్యాల మండలంలోని రైతువేదికలలో ‘విత్తన మేళా’ నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 23 న చిట్యాలలోని రైతువేదికలో మండల స్థాయి విత్తన మేళా ప్రారంభం కానుంది. ​ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన సన్న రకాల వరి విత్తనాలతో పాటు జనపనార, పప్పు దినుసుల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. అలాగే, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే నానో యూరియా, నానో డిఏపిలను కూడా ఒకే చోట కొనుగోలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాలు, నానో ఎరువుల కోసం రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.