BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు రవి గుండెపోటుతో మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 May, 2026 - 08:21 AM
259 వీక్షణలు

చాట్రాయి : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ జిల్లా పరిషత్ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హస్సావత్తు రవి(48) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.

రవికి భార్య లీలా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లీలా చాట్రాయి జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రవి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని వేంసూరు మండలం కృష్ణాపురం కాగా, మృతదేహాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉపాధ్యాయ వృత్తిలో మంచి పేరును సంపాదించుకున్న రవి ఆకస్మిక మృతి పట్ల సహచర ఉపాధ్యాయులు, గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాట్రాయి మండల ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలియజేశాయి.