BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

చనుబండ కోదండరామాలయంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 07:05 AM
86 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో 03.06.2026న విజయవాడ వేగా జ్యువెలర్స్ తరఫున వనమా కేశవరావు దంపతులు అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టి సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి, సేవ్వ మోహనరావు, తాళ్లాడ వెంకటేశ్వరరావు, చీపు వెంకటేశ్వరరావు, కొత్తగుండ్ల రమేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా వనమా కేశవరావు దంపతుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు ఇటువంటి ధార్మిక, సేవా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. భక్తులకు అన్నదానం చేయడం మహాదానంగా భావించబడుతుందని, ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.