BREAKING
వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్
Date of Publish : 19 July 2026, 09:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై కె.వెంకన్న

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 09:10 AM
57 వీక్షణలు

కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై కె.వెంకన్న

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ధర్మాజీగూడెం, జూలై 19: ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని శ్రీవిద్య హై స్కూల్లో శనివారం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై కె. వెంకన్న ఆధ్వర్యంలో కొత్త చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై కె. వెంకన్న మాట్లాడుతూ పోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నిషేధ చట్టంపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవిద్య హై స్కూల్, శ్రీచక్ర కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులు, పాఠశాల డైరెక్టర్ సీహెచ్. రత్నాకర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.