BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:29 PM
81 వీక్షణలు

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం (సమ్మర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం)ను 28-04-2026 నుండి 06-06-2026 వరకు స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సృజనాత్మకత, బాధ్యతాభావం పెంపొందించడం తో పాటు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన కల్పించడం.

శిబిరంలో భాగంగా పేపర్ క్రాఫ్ట్, మొక్కలు పెంచడం మరియు వాటి సంరక్షణ, కథలు చదవడం-వినడం ద్వారా ఆలోచన శక్తి పెంపొందించడం వంటి అంశాలు నేర్పించనున్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడంతో పాటు క్యారమ్స్, చెస్ వంటి ఆటలను కూడా బోధించనున్నారు.

ఈ కార్యక్రమాలు గ్రంథాలయాధికారుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహించబడతాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరానికి పంపి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ కోరారు.