BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:29 PM
48 వీక్షణలు

చనుబండ శాఖా గ్రంథాలయంలో సమ్మర్ శిక్షణ శిబిరం

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం (సమ్మర్ ఓరియంటేషన్ ప్రోగ్రాం)ను 28-04-2026 నుండి 06-06-2026 వరకు స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సృజనాత్మకత, బాధ్యతాభావం పెంపొందించడం తో పాటు సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, సైబర్ మోసాలకు గురికాకుండా అవగాహన కల్పించడం.

శిబిరంలో భాగంగా పేపర్ క్రాఫ్ట్, మొక్కలు పెంచడం మరియు వాటి సంరక్షణ, కథలు చదవడం-వినడం ద్వారా ఆలోచన శక్తి పెంపొందించడం వంటి అంశాలు నేర్పించనున్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడంతో పాటు క్యారమ్స్, చెస్ వంటి ఆటలను కూడా బోధించనున్నారు.

ఈ కార్యక్రమాలు గ్రంథాలయాధికారుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహించబడతాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ శిబిరానికి పంపి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ కోరారు.