BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:06 PM
51 వీక్షణలు

చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉత్సాహంగా

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం భాగంగా ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు కథల పుస్తకాలు చదువుతూ ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు క్యారమ్స్ ఆటలను నిర్వహించి, వారిలో చురుకుదనం మరియు సామూహిక భావన పెంపొందించేలా చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమాన్నిబీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు పర్యవేక్షించగా, గ్రంథాలయ అధికారి కె. శ్రీకాంత్ నిర్వహించారు. శిబిరం ద్వారా విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు వినోదంతో కూడిన అభ్యాసం అందించడమే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగింది.