BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

చనుబండలో తాగునీటి సమస్యకు చెక్.....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 04:53 PM
40 వీక్షణలు

చనుబండలో తాగునీటి సమస్యకు చెక్.. రూ.3 లక్షల నిధులతో బోరు ఏర్పాటు

గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు టీడీపీ నాయకుల చొరవ.. అశోక్ నగర్‌లో ప్రారంభమైన పనులు

చనుబండ: గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో కీలక చర్యలు చేపట్టారు. చనుబండ గ్రామ తాగునీటి అవసరాల కోసం రూ.3 లక్షలు మంజూరు కాగా, ఆ నిధులతో గురువారం మధ్యాహ్నం వాటర్ ప్లాంట్ రోడ్డులోని అశోక్ నగర్‌లో బోరు ఏర్పాటు పనులను ప్రారంభించారు.

ఎండాకాలం సహా అన్ని కాలాల్లోనూ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ఈ బోరు ఉపయోగపడుతుందని స్థానిక నాయకులు తెలిపారు. గ్రామ అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన నాయకులకు స్థానికులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోరంపూడి శ్రీనివాసరావు, చీదిరాల మారేశ్వరరావు, నక్కా రాము, శ్రీను, శెట్టి నాగరాజు, అబ్బుతరావు, బొట్టు దుర్గారావు, మిద్దె చెన్నారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దివ్య పాల్గొన్నారు.