BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

CMRF చెక్కుల పంపిణీ చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
04 Apr, 2026 - 11:23 AM
21 వీక్షణలు

CMRF చెక్కుల పంపిణీ చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్...

ప్రజల సంక్షేమం పట్ల అచంచల నిబద్ధతతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తోందని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో నూతన ఆశలను నింపుతున్న ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న తన కట్టుబాటును మరోసారి చాటిచెప్పిందన్నారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, మరోవైపు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన సుస్థిర అభివృద్ధి, సమగ్ర సంక్షేమానికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గానికి చెందిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ అందజేశారు.

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ