BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 11:23 am
Posted by : రావిపాటి రాజా

CMRF చెక్కుల పంపిణీ చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
04 Apr, 2026 - 11:23 AM
64 వీక్షణలు

CMRF చెక్కుల పంపిణీ చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్...

ప్రజల సంక్షేమం పట్ల అచంచల నిబద్ధతతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తోందని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో నూతన ఆశలను నింపుతున్న ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న తన కట్టుబాటును మరోసారి చాటిచెప్పిందన్నారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, మరోవైపు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన సుస్థిర అభివృద్ధి, సమగ్ర సంక్షేమానికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గానికి చెందిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ అందజేశారు.

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ