BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

CMRF చెక్కుల పంపిణీ చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
04 Apr, 2026 - 11:23 AM
40 వీక్షణలు

CMRF చెక్కుల పంపిణీ చేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్...

ప్రజల సంక్షేమం పట్ల అచంచల నిబద్ధతతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తోందని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాల్లో నూతన ఆశలను నింపుతున్న ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న తన కట్టుబాటును మరోసారి చాటిచెప్పిందన్నారు.

ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ, మరోవైపు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన సుస్థిర అభివృద్ధి, సమగ్ర సంక్షేమానికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గానికి చెందిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ అందజేశారు.

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ