www.ntodaynews.com
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు..
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో ఇటీవల బైక్ మీద పడి కాలికి ఆపరేషన్ చేయించుకున్న టీడీపి దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్ .బుధవారం దేవవరం గ్రామంలో తన నివాసంలో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే టీడీపి నాయకులు కొప్పిశెట్ట వెంకటేష్ తో పాటు గింజల లక్ష్మణరావు కురం దాస్ నూకరాజు వైబోయిన రమణ దేవర సత్యనారాయణ గారు కూడా పరామర్శించారు..