www.ntodaynews.com
డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్
డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలపై ఈరోజు తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైయస్ జగన్ గారికి ఫిర్యాదు చేసిన డీఎస్సీ అభ్యర్థులు
అర్హత ఉన్నా తమకు ఉద్యోగం ఇవ్వకుండా.. పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆవేదన
మీ న్యాయ పోరాటాలకు వైయస్ఆర్సీపీ తోడుగా ఉంటుంది.. పార్టీకి చెందిన లీగల్ విభాగం మీకు సహాయపడుతుంది.. ఆ లీగల్ ఖర్చులను కూడా పార్టీనే భరిస్తుందని వైయస్ జగన్ భరోసా
డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం.. 2029లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ-ఎంక్వైరీ చేయిస్తామని హామీ.
#MegaDSCScam
#LooterLokesh
#SadistChandraBabu