BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / తుర్కపల్లి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Apr, 2026 - 08:45 AM
27 వీక్షణలు

దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి --సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ డిమాండ్

సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండల కేంద్రంలోని 6వ,7వ దళిత బిసి వార్డులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాలు సిసి రోడ్లు నిర్మాణం చేసి మోరీలను మరిచిన ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు అని అన్నారు ప్రతి ఇంటి నుండి వేస్టేజ్ నీరు రోడ్లపైకి రావడం తోటి ఒంపుగా ఉన్న ఇండ్లలోకి నీరు వచ్చి చేరడం తోటి ఈ కాలనీ ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారని దీనివలన సీజనల్ అంటువ్యాధు లు వచ్చే ప్రమాదం ఉందని పైన ఉన్న ఇరువురు ఇండ్ల వారితో దిగువన ఉన్న ఇండ్లవారు రోజు మాటల యుద్ధమే జరుగుతుందని మాది దళితవాడ అయినందునే మమ్ముల పట్టించుకునే ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు కరువయ్యారని గతంలో ఎన్నిసార్లు ఎమ్మార్వోకి,ఎంపీడీవోకి, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశామని తమ బాధను వెలిబుచ్చుకున్నారని అన్నారు వెంటనే ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి కాలనీ ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య, తలారి మాతయ్య, గడ్డమీది నరసింహ, ఆవుల కలమ్మ, నాయకులు బిచ్చాల సంతోష్, ఆవుల మహేష్, తలారి భాను, కాలనీవాసులు అంజమ్మ, భారతమ్మ, లక్ష్మి, జయమ్మ, నరసమ్మ, మాధవి, సుగుణమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు