BREAKING
రాష్ట్ర YSR ట్రేడ్ యూనియన్ కమిటీ సెక్రటరీ గా ఎన్నికైనా శ్రీ G.జయరామిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య కోహెడ మండల్ ​దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విషాదం: వడదెబ్బతో రికార్డు అసిస్టెంట్ నరేష్ మృతి ​భార్య కాపురానికి రాలేదని లక్సెట్టిపేటలో వ్యక్తి ఆత్మహత్య మహిళల భద్రత - మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం: అన్నమయ్య జిల్లా పోలీసుల వినూత్న ప్రచార హోరు.. పుంగనూరు లోAISF జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల 56వ డివిజన్‌లో ముమ్మరంగా అంబలి పంపిణీ ​మంచిర్యాలలో 24వ రోజుకు చేరిన 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ ​రాముని చెరువు అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు ​పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రాష్ట్ర YSR ట్రేడ్ యూనియన్ కమిటీ సెక్రటరీ గా ఎన్నికైనా శ్రీ G.జయరామిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య కోహెడ మండల్ ​దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విషాదం: వడదెబ్బతో రికార్డు అసిస్టెంట్ నరేష్ మృతి ​భార్య కాపురానికి రాలేదని లక్సెట్టిపేటలో వ్యక్తి ఆత్మహత్య మహిళల భద్రత - మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం: అన్నమయ్య జిల్లా పోలీసుల వినూత్న ప్రచార హోరు.. పుంగనూరు లోAISF జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల 56వ డివిజన్‌లో ముమ్మరంగా అంబలి పంపిణీ ​మంచిర్యాలలో 24వ రోజుకు చేరిన 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ ​రాముని చెరువు అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు ​పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
www.ntodaynews.com

​దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విషాదం: వడదెబ్బతో రికార్డు అసిస్టెంట్ నరేష్ మృతి

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
24 May, 2026 - 06:07 PM
15 వీక్షణలు

​మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి

​మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ ఆదివారం వడదెబ్బతో అకాల మరణం చెందారు. జన్నారం మండలం బాదంపెల్లి గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన ఎండల కారణంగా అస్వస్థతకు గురికావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

​నరేష్ అకాల మరణం పట్ల దండేపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మరియు సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వేసవి కాలంలో వడదెబ్బ తీవ్రతపై ప్రజల్లో మరోసారి ఆందోళన రేకెత్తించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.