BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

చిట్యాల బాల నరసింహ స్వామి ఆలయంలో చోరీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Jul, 2026 - 09:54 PM
135 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి  దొంగలు పడ్డారు. గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడి హుండీలను పగులగొట్టి నగదుతో పాటు దేవుని వస్త్రాలు, ఇతర విలువైన పూజా సామాగ్రిని అపహరించుకుపోయారు. ​ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి దొంగలు ఆలయంలో ప్రవేశించి ఆలయం లోని వస్తువులను  అపహరించుకు పొయ్యారు అని  . బుధవారం ఉదయం ఆలయ నిర్వాహకులు  ఆలయానికి వచ్చేసరికి హుండీలు ధ్వంసమై ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి  గురయ్యారు. హుండీల్లోని నగదు తో పాటు స్వామివారి వస్త్రాలు, ఆలయ సామాగ్రి కూడా కనిపించకుండా పోవడంతో  స్థానిక చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. 

​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.