BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

చిట్యాల బాల నరసింహ స్వామి ఆలయంలో చోరీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Jul, 2026 - 09:54 PM
591 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి  దొంగలు పడ్డారు. గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడి హుండీలను పగులగొట్టి నగదుతో పాటు దేవుని వస్త్రాలు, ఇతర విలువైన పూజా సామాగ్రిని అపహరించుకుపోయారు. ​ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి దొంగలు ఆలయంలో ప్రవేశించి ఆలయం లోని వస్తువులను  అపహరించుకు పొయ్యారు అని  . బుధవారం ఉదయం ఆలయ నిర్వాహకులు  ఆలయానికి వచ్చేసరికి హుండీలు ధ్వంసమై ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి  గురయ్యారు. హుండీల్లోని నగదు తో పాటు స్వామివారి వస్త్రాలు, ఆలయ సామాగ్రి కూడా కనిపించకుండా పోవడంతో  స్థానిక చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. 

​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.