www.ntodaynews.com
దండపల్లి మండలంలో దారుణం
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
దండపల్లి మండలంలో దారుణం - 100 రూపాయల కోసం వృద్ధ దంపతులపై దాడి, భర్త మృతి
మంచిర్యాల జిల్లా: దండపల్లి మండలం ముత్యంపేటలో దారుణం చోటుచేసుకుంది. కేవలం 100 రూపాయలు ఇవ్వలేదనే కారణంతో ఒక దుండగుడు వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త శంకరయ్య (60) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు