BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. జీవితాన్ని ప్రేమించండి: విసన్నపేటలో అవగాహన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
72 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో శుక్రవారం "నిషా ముక్తి భారత్" కార్యక్రమంలో భాగంగా "డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు" అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారి విసన్నపేట మండల పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విసన్నపేట ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో విసన్నపేట తహసీల్దార్, ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. "డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు", "మాదకద్రవ్యాలకు నో చెప్పండి" అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.