BREAKING
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!! కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!! కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌
www.ntodaynews.com

ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:20 PM
19 వీక్షణలు

ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు ‘వర్క్ ఫ్రం హోమ్’ సౌకర్యాన్ని కల్పిస్తూ సీఎం రేఖ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం రేపటి నుంచే అమల్లోకి రానుంది.

వాహనాల వినియోగాన్ని తగ్గించి ఇంధన పొదుపు, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను కూడా నాలుగుకు పరిమితం చేశారు.

అదే సమయంలో “నా భారతదేశం - నా కర్తవ్యం” పేరుతో ప్రత్యేక ఉద్యమాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల్లో ప్రజా రవాణాపై అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం “మండే మెట్రో” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.