BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

తెలంగాణ
02 Feb, 2026 - 06:06 AM
184 వీక్షణలు
లోత్తునూర్ గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోత్తునూర్ గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సంక్షేమ శాఖ చొరవతో గ్రామానికి చెందిన నలుగురు నిరుపేదలకు మొత్తం రూ.1,41,500 విలువైన సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఊరట కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒరగంటి మల్లేష్‌తో పాటు గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కం శ్రీకాంత్, గోనే ఆశన్న, ఒరగంటి జాను, బోనాల రాజు, కాళ్ళ రమేష్, మనోహర్, మహేష్, కాళ్ళ రాజు, రాకేష్ తదితరులు హాజరయ్యారు. #Ntodaynews #CMRF #PublicWelfare #Lothoonur #Gollapalli #JagtialDistrict #Telangana #GovernmentSchemes #SocialSecurity Follow us on Website Facebook Instagram YouTube