BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 January 2026, 08:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు

తెలంగాణ
23 Jan, 2026 - 08:38 AM
278 వీక్షణలు
గొల్లపల్లిలో వైభవంగా శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్ గొల్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పనులు శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భూమి పూజ, పునాది పనులు పూర్తికాగా, వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ గోడల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస శుద్ధ పంచమి తిథిని పురస్కరించుకుని ఉదయం 10:25 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 ఇటుకలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి గోడల నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచ్ పాల్గొనడం గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇటుకలను ఉంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరగడం శుభసూచకమని, లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. భక్తుల కోలాహలం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube