BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

​ఈ నెల 15 నుంచి సింగరేణిలో TRS బాయి బాట

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 12:26 PM
107 వీక్షణలు

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ అధినేత కవిత ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక 'బాయిబాట' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆమె ఐదు ప్రధాన సింగరేణి ప్రాంతాలను సందర్శించి, అక్కడి కార్మికులతో నేరుగా భేటీ కానున్నారు.

​పర్యటన పూర్తి వివరాలు:

​జూన్ 15: చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో పర్యటన ప్రారంభం.

​జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రాంతంలో పర్యటన.

​జూన్ 17, 18: రామగుండం ప్రాంతంలో రెండు రోజుల పాటు విస్తృత పర్యటన.

​జూన్ 19: మంథని ప్రాంతంలో పర్యటన.

​జూన్ 20: భూపాలపల్లి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్ సింగరేణి మైనింగ్ ఏరియాల సందర్శనతో పర్యటన ముగింపు.

​ఈ ఆరు రోజుల పర్యటనలో కవిత గారు సింగరేణి కార్మికులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు