BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

​ఈ నెల 15 నుంచి సింగరేణిలో TRS బాయి బాట

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 12:26 PM
99 వీక్షణలు

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ అధినేత కవిత ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక 'బాయిబాట' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆమె ఐదు ప్రధాన సింగరేణి ప్రాంతాలను సందర్శించి, అక్కడి కార్మికులతో నేరుగా భేటీ కానున్నారు.

​పర్యటన పూర్తి వివరాలు:

​జూన్ 15: చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో పర్యటన ప్రారంభం.

​జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రాంతంలో పర్యటన.

​జూన్ 17, 18: రామగుండం ప్రాంతంలో రెండు రోజుల పాటు విస్తృత పర్యటన.

​జూన్ 19: మంథని ప్రాంతంలో పర్యటన.

​జూన్ 20: భూపాలపల్లి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్ సింగరేణి మైనింగ్ ఏరియాల సందర్శనతో పర్యటన ముగింపు.

​ఈ ఆరు రోజుల పర్యటనలో కవిత గారు సింగరేణి కార్మికులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు