BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

​ఈ నెల 15 నుంచి సింగరేణిలో TRS బాయి బాట

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 12:26 PM
145 వీక్షణలు

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ అధినేత కవిత ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక 'బాయిబాట' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆమె ఐదు ప్రధాన సింగరేణి ప్రాంతాలను సందర్శించి, అక్కడి కార్మికులతో నేరుగా భేటీ కానున్నారు.

​పర్యటన పూర్తి వివరాలు:

​జూన్ 15: చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో పర్యటన ప్రారంభం.

​జూన్ 16: శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ప్రాంతంలో పర్యటన.

​జూన్ 17, 18: రామగుండం ప్రాంతంలో రెండు రోజుల పాటు విస్తృత పర్యటన.

​జూన్ 19: మంథని ప్రాంతంలో పర్యటన.

​జూన్ 20: భూపాలపల్లి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్ సింగరేణి మైనింగ్ ఏరియాల సందర్శనతో పర్యటన ముగింపు.

​ఈ ఆరు రోజుల పర్యటనలో కవిత గారు సింగరేణి కార్మికులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు