BREAKING
పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. కీసర - ఘటకేసర్ రహదారిపై గాలి దుమారం బీభత్సం: విరిగిపడిన భారీ వృక్షాలు మే 31 వరకు శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ వైద్య సేవలు సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు ఎక్సైజ్ కానిస్టేబుల్ రెడ్డయ్య మృతి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన వర్షాభావ హెచ్చరిక.. రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తం వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. కీసర - ఘటకేసర్ రహదారిపై గాలి దుమారం బీభత్సం: విరిగిపడిన భారీ వృక్షాలు మే 31 వరకు శ్రీ కృష్ణ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ వైద్య సేవలు సాయమ్మ ఈదయ్య కుటుంబ వృక్ష ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు ఎక్సైజ్ కానిస్టేబుల్ రెడ్డయ్య మృతి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాడానికి మేము ముందుంటాం...జనసేన వర్షాభావ హెచ్చరిక.. రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ అప్రమత్తం వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం
www.ntodaynews.com

ఎక్సైజ్ కానిస్టేబుల్ రెడ్డయ్య మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 May, 2026 - 03:07 PM
10 వీక్షణలు

NTODAY NEWS రామసముద్రం చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ.రెడ్డయ్య (35) ఆదివారం అస్వస్థతతో మృతి చెందారు. డ్యూటీలో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను సహచర సిబ్బంది మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర ఈ విషయాన్ని ధృవీకరించారు. రెడ్డయ్య మృతదేహానికి ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.