BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే

తెలంగాణ
08 Aug, 2025 - 07:08 AM
60 వీక్షణలు
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే NTODAY NEWS: ఏలూరు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా పని చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారికి భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు వచ్చిన సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చూపుతున్నారు. నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ముగ్గురు విద్యార్ధినీలు చదువు అవసరం నిమిత్తం ల్యాప్ టాప్ లు అడిగారు. మరియు చిరు వ్యాపారులు ఉపాధి నిమిత్తం తోపుడు బండ్లు అందజేయాలని కోరారు. వారి సమస్యను విన్న ఎమ్మెల్యే శుక్రువారం నాడు తన క్యాంపు కార్యాలయంలో ముగ్గురు విధ్యార్ధినిలకు ల్యాప్ టాప్ లు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆర్ధిక సహాయం చేయడం ద్వారా వారు అభ్యున్నతి చెందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube