BREAKING
మేదరివాడలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి గ్రామాల అభివృద్ధే లక్ష్యం: రఘునాథ్ రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం మెగావత్ శాంతాబాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం! దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్ మేదరివాడలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి గ్రామాల అభివృద్ధే లక్ష్యం: రఘునాథ్ రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం మెగావత్ శాంతాబాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం! దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్
www.ntodaynews.com

రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 11:12 AM
87 వీక్షణలు

​ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం

మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం సోమవారం లక్షెట్టిపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ దిలీప్ మరియు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు రాందేని వెంకటేష్, శివకుమార్, కూకట్ల మహేష్, మెక్మా టిఎంసి శంకర్ తో పాటు హమాలీలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతుందని, రైతులంతా ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.