BREAKING
మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్ ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. ఏలూరు లో 104వ మేడే – కార్మిక హక్కుల రక్షణకు ఐక్య ఉద్యమ పిలుపు లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్! విస్సన్నపేటలో మేడే సందడి – ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించిన HMC వర్కర్స్ యూనియన్ రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్ ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం మినీ బైపాస్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన – అభివృద్ధికి మరో అడుగు మంత్రి పార్థసారధి ఆధ్వర్యంలో కారకంపాడులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ
www.ntodaynews.com

ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 11:57 AM
31 వీక్షణలు

ఎన్టీఆర్ భరోసాతో అర్హులకు నేరుగా ఆర్థిక ఊతం – పోలాసిగూడెంలో ఎమ్మెల్యే పర్యటన హైలైట్

కామవరపుకోట మండలం పోలాసిగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని, అర్హులైన పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్‌లు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. “ప్రతి ఇంటికీ భరోసా… ప్రతి మనిషికి ఆదరణ” అనే ధోరణిలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.