BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 06:57 PM
76 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి లో నరసాపురం-చాట్రాయి మధ్య ఆర్ & బి ప్రధాన రహదారి నాలుగు ఐదు చోట్ల భారీ వాహనాలు నడవడంతో రోడ్డు కృంగి పోయింది. భూమిలోనికి కృంగిపోయిన రోడ్డు వలన వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కార్లు బాడీ క్రింద రోడ్డు తగిలే పరిస్థితి నెలకొంది. గత నాలుగైదు నెలల నుండి ఈ పరిస్థితి కొనసాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విస్సన్నపేట నుంచి చింతలపూడి మధ్య ప్రధాన రహదారి గుట్ట ప్రాంతం వలన నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనికి తగిన మరమ్మత్తులు చేయకపోవడం వలన వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు జరగటానికి అవకాశం అధికంగా ఉంటుంది. వాహనదారులు ఎప్పుడైనా ప్రాణనష్టం జరగడం కాకుండా ముందే ఆర్ & బి అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితి అనుభవిస్తున్న వాహనదారులు "ప్రాణాలు పోయే పరిస్థితిలో మార్పులు తీసుకురావడం ఎంతమాట?" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు వాహనదారులు, "సరిగ్గా దృష్టిని పెట్టి ఈ సమస్యను పరిష్కరించకపోతే అనుకోకుండా ప్రాణహాని సంభవించవచ్చు," అని హెచ్చరించారు.

ఈ రహదారిని తిరిగి సురక్షితంగా మారుస్తే ప్రమాదాలు తగ్గి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగుతుంది.