BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:46 PM
72 వీక్షణలు

రెవెన్యూ డివిజనల్ అధికారి, తిరువూరు వారు తెలియజేసినట్లు, శ్రీయుత కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా వారు రేపు తేదీ 19-06-2026 (శుక్రవారం) ఉదయం 10.00 గంటలకు గంపలగూడెం మండలం, పెద కొమిర గ్రామంలోని ఎస్.ఆర్. కల్యాణ మండపంలో ప్రత్యేకంగా “స్నేహ పూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు మరియు మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు.

కావున పెద కొమిర గ్రామ ప్రజలు మరియు తిరువూరు నియోజకవర్గ ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై, తమ సమస్యలు ఉన్న పక్షంలో అర్జీ రూపంలో సమర్పించాలని కోరడమైనది.

అలాగే మీడియా మిత్రులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కోరడమైనది.