BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు

తెలంగాణ
23 Aug, 2025 - 10:03 PM
134 వీక్షణలు
ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామానికి చెందిన పిట్ట మోహన్ ఇటీవల 15/08/2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సారపాక ఐటిసి కంపెనీలో 15 వేల జామాయిల్ ట్రైన్ మొక్క నాలుగు రూపాయలకు చొప్పున 60 వేల రూపాయలుకు డిడి రూపంలో సొమ్ము చెల్లించి మొక్కతీసుకోవడం జరిగింది. కనీసం నాలుగు రోజులుకే మొక్క నాటకుండా ట్రైలలోని తెగులు సోగి చనిపోవడంతో మొక్క అనేది వ్యాధికీ గురి కావడం వల్ల నాసిరకం మొక్క పంపిణీ జరిగిందని ఐటిసి కంపెనీ సూపర్వైజర్ నాగరాజు, మేనేజర్ సాయి తేజ అధికారులను ప్రశ్నించగా మొక్కలు తిరిగి ఇవ్వడం జరగదు అని నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ఐటీసీ పేరిట అధికారులు వ్యక్తిగత స్వలాభం కోసం ప్రైవేట్ నర్సరీల నుంచి నాసీ రకం ఒక్క మొక్క రెండు రూపాయలకే కొనుగోలు చేసి ఐటీసీ కంపెనీ ముసుగులో నాలుగు రూపాయలకు రైతులకు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారని, తమకు ఇచ్చిన మొక్కలు కూడా ఐటీసీ కంపెనీ కాకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి ట్యాగ్స్ లేని మొక్కలను ఇచ్చారని ఇది ఒక చీకటి వ్యాపారంగా కొనసాగిస్తున్నారని రైతు వాపోతున్నారు. అధికారుల మోసాల వల్ల రైతుల నష్టపోతున్నారని గతంలో కూడా ఇలాంటివి జరిగాయని మొక్క ఇచ్చిన ట్రైలను తిరిగి ఇవ్వగా ట్రైలకి వచ్చే డబ్బులు అధికారులు తిరిగి ఇవ్వట్లేదు అని అంటున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ మరలా ఇలాంటివి జరగకుండా అధికారులకు తగిన గుణపాఠం చెప్పాలని రైతుల కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube