BREAKING
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి
www.ntodaynews.com

ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు

తెలంగాణ
23 Aug, 2025 - 10:03 PM
205 వీక్షణలు
ఐటీసీ కంపెనీ అధికారుల వల్ల మోసపోతున్న రైతులు NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామానికి చెందిన పిట్ట మోహన్ ఇటీవల 15/08/2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సారపాక ఐటిసి కంపెనీలో 15 వేల జామాయిల్ ట్రైన్ మొక్క నాలుగు రూపాయలకు చొప్పున 60 వేల రూపాయలుకు డిడి రూపంలో సొమ్ము చెల్లించి మొక్కతీసుకోవడం జరిగింది. కనీసం నాలుగు రోజులుకే మొక్క నాటకుండా ట్రైలలోని తెగులు సోగి చనిపోవడంతో మొక్క అనేది వ్యాధికీ గురి కావడం వల్ల నాసిరకం మొక్క పంపిణీ జరిగిందని ఐటిసి కంపెనీ సూపర్వైజర్ నాగరాజు, మేనేజర్ సాయి తేజ అధికారులను ప్రశ్నించగా మొక్కలు తిరిగి ఇవ్వడం జరగదు అని నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ఐటీసీ పేరిట అధికారులు వ్యక్తిగత స్వలాభం కోసం ప్రైవేట్ నర్సరీల నుంచి నాసీ రకం ఒక్క మొక్క రెండు రూపాయలకే కొనుగోలు చేసి ఐటీసీ కంపెనీ ముసుగులో నాలుగు రూపాయలకు రైతులకు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారని, తమకు ఇచ్చిన మొక్కలు కూడా ఐటీసీ కంపెనీ కాకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి ట్యాగ్స్ లేని మొక్కలను ఇచ్చారని ఇది ఒక చీకటి వ్యాపారంగా కొనసాగిస్తున్నారని రైతు వాపోతున్నారు. అధికారుల మోసాల వల్ల రైతుల నష్టపోతున్నారని గతంలో కూడా ఇలాంటివి జరిగాయని మొక్క ఇచ్చిన ట్రైలను తిరిగి ఇవ్వగా ట్రైలకి వచ్చే డబ్బులు అధికారులు తిరిగి ఇవ్వట్లేదు అని అంటున్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ మరలా ఇలాంటివి జరగకుండా అధికారులకు తగిన గుణపాఠం చెప్పాలని రైతుల కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube