BREAKING
లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా
Date of Publish : 01 September 2026, 02:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 02:51 PM
21 వీక్షణలు

ఇంటింటికి చేరుతున్న సామాజిక భద్రత సాయం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది.

మండలంలోని గంపలగూడెం, వినగడప, గోసవీడు, నెమలి, ఊటుకూరు, పెనుగొలను తదితర గ్రామాల్లో ఉదయం నుంచే అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేస్తున్నారు.

వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రత పథకం ద్వారా ఆర్థిక భరోసా లభిస్తోంది. పింఛన్ల పంపిణీతో వేలాది కుటుంబాలకు ఊరట కలుగుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

అయితే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటివరకు పింఛన్లు మంజూరు కాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.