BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

గొల్లప్రోలులో ఘనంగా మేడే వేడుకలు.

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
01 May, 2026 - 07:23 PM
28 వీక్షణలు

గొల్లప్రోలులో  ఘనంగా మేడే  వేడుకలు.

శ్రమజీవుల కు స్ఫూర్తి మే డే కార్మికుల జీవితాలలో చంద్రోదయం  మేడే 

కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసిన  (కడారి తమ్మయ్య నాయుడు) 

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ & యూనియన్ అనిశెట్టి నూకరాజు ఏఐటీయూసీ సభ్యులు కేశవరపు అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన మేడే  కార్యక్రమం లో జనసేన సీనియర్ నాయకులు కడారి తమ్మయ్య నాయుడు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అనంతరం  యూనియన్ ఆఫీస్ నుండి ర్యాలీ గా బయలుదేరారు .కార్మిక ల ఐక్యత వర్ధిల్లాలి అంటు శ్లోకాలతో మేడే గొల్లప్రోలు ఎర్ర జండా లతో నిండింది.

అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 

 మేడే  సంబరాలు

మే డే ఉత్సవాలు ఘనంగా జరిగా యని..     అంతర్జాతీయం గా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిందని దీనికి వ్యతిరేకం గా పోరాడాలని కోరారు. అలాగే ఖనిజ సంపదతో సహా దేశంలోని ప్రభుత్వ ఆస్తులు దేశ విదేశి కార్పొరేట్ సంస్థలకు ధారాధ దర్శనం చేయడానికి దేశ ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ బానిస బ్రతుకులకు అంతిమగీతం పాడిన రోజు మే డే అని, కష్టజీవుల ఐక్యత ముందు దోపిడీమూకలు ఓడిన రోజు  మేడే అని, ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండా సృష్టించిన రోజు మేడే అని, హక్కులని పోరాటం ద్వారా దక్కుతాయని గొంతెత్తి చాటిన రోజు మే డే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రెసిడెంట్ మోకిరెడ్డి గంగబాబు చేదు లూరి రత్నాజీ ఎరుకం  లోవ రాజు సిద్ధ లవ కుశ   కోల వీరబాబు మొగలి ప్రసాద్ కార్మికులు పాల్గొన్నారు.