BREAKING
మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా
Date of Publish : 11 September 2026, 06:43 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

గోగులపాడులో సూపర్ నేపియర్ ఘనపుల సాగుకు ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్
11 Sep, 2026 - 06:43 PM
10 వీక్షణలు

పల్నాడు: రొంపిచర్ల మండలం గోగులపాడు MPWS సెంటర్‌లో సంగం డెయిరీ ఆధ్వర్యంలో సూపర్ నేపియర్ ఘనపులు నాటుకున్న పాల ఉత్పత్తిదారులకు రూ.35,000 విలువైన చెక్కులను అందజేశారు.

సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు పశువులకు నాణ్యమైన పచ్చిమేత అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.

పాల ఉత్పత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సూపర్ నేపియర్ సాగును విస్తృతంగా చేపట్టి, తమ పశువులకు అవసరమైన పచ్చిమేతను సమకూర్చుకోవాలని కోరారు. తద్వారా పశుపోషణ ఖర్చులు తగ్గడంతో పాటు పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రొంపిచర్ల ప్లాంట్ మేనేజర్ N.V. కిరణ్ కుమార్ , సూపర్వైజర్ Ch. కృష్ణారెడ్డి , సంఘ అధ్యక్షులు K. సాంబశివరావు  పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.