BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

గ్రామీణ వైద్య రంగం సిబ్బంది కొరత పై లోకసభలో MP బైరెడ్డి శబరి ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
27 Mar, 2026 - 07:24 PM
52 వీక్షణలు

గ్రామీణ వైద్య రంగం సిబ్బంది కొరత పై లోకసభలో MP బైరెడ్డి శబరి ఆందోళన 

గ్రామీణ ఆరోగ్య రంగ సిబ్బంది కొరతపై  లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆందోళన.

భారతదేశంలోని గ్రామీణ ఆరోగ్య రంగ సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం లోక్ సభలో ప్రస్తావించారు.

గ్రామీణ ఆరోగ్య సమస్యపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభలో మాట్లాడుతూ దేశంలో బీస్సీ నర్సింగ్ కాలేజీలు 2014లో సుమారు 1,641 నుండి ప్రస్తుతం 2,500కి పైగా పెరిగిన, ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల నర్సులు తయారవుతున్నప్పటికీ, తక్కువ వేతనాలు,  ప్రోత్సాహకాల లేని కారణంగా నర్సులు విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతుందని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు ప్రభావితమవుతున్నాయన్నారు

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, నర్సింగ్ సిబ్బంది నిలుపుదల కోసం మెరుగైన వేతనాలు, ప్రోత్సాహకాలు,  పని పరిస్థితులు కల్పించాలని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె. పి నడ్డాను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభలో కోరారు.