BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 03:06 PM
36 వీక్షణలు

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. గ్రీన్‌కార్డ్ తుది ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అమెరికా అంతర్గత భద్రతా శాఖ (DHS) స్పష్టం చేసింది.

మే 21న U.S. Citizenship and Immigration Services విడుదల చేసిన ప్రకటనతో వలసదారుల్లో ఆందోళన నెలకొనగా, తాజా వివరణతో ఆ సందిగ్ధతకు తెరపడింది. గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో ఉన్నవారు అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుందనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమిగ్రేషన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని DHS వెల్లడించింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తులపై తుది నిర్ణయం పూర్తిగా ఇమిగ్రేషన్ అధికారుల విచక్షణాధికారాల ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ ప్రకటనతో అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వలసదారులకు భారీ ఉపశమనం లభించింది.