BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన…

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:28 PM
74 వీక్షణలు

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన… గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

హైదరాబాద్, మార్చి 24: గ్యాస్ కొరత సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం భారీ నిరసన చేపట్టారు.

నగరంలోని గన్ పార్క్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఆందోళన ర్యాలీ అసెంబ్లీ వైపు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సరఫరాలో విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ర్యాలీని పర్యవేక్షించారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.