BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన…

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:28 PM
44 వీక్షణలు

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన… గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

హైదరాబాద్, మార్చి 24: గ్యాస్ కొరత సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం భారీ నిరసన చేపట్టారు.

నగరంలోని గన్ పార్క్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఆందోళన ర్యాలీ అసెంబ్లీ వైపు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సరఫరాలో విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ర్యాలీని పర్యవేక్షించారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.