BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 24 March 2026, 02:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన…

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:28 PM
107 వీక్షణలు

గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఆందోళన… గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

హైదరాబాద్, మార్చి 24: గ్యాస్ కొరత సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం భారీ నిరసన చేపట్టారు.

నగరంలోని గన్ పార్క్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఆందోళన ర్యాలీ అసెంబ్లీ వైపు కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సరఫరాలో విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి ర్యాలీని పర్యవేక్షించారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.