www.ntodaynews.com
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఇద్దరు మంత్రులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే రాఖీ కట్టిన అనంతరం కొండా సురేఖ వెంటనే సీఎం నివాసం నుంచి వెనుదిరిగారు. కార్యక్రమం అనంతరం ఆమె అక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్లిపోయారు.