BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

హనుమాన్ జంక్షన్‌లో దారుణ హత్య కలకలం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:19 PM
10 వీక్షణలు

హనుమాన్ జంక్షన్‌లో దారుణ హత్య కలకలం

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని కారుతో ఢీ కొట్టి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హనుమాన్ జంక్షన్‌కు చెందిన హెచ్ మార్ట్ యజమాని వడ్డీ క్రాంతి కిరణ్ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పాత కక్షల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన రామినేని రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా కారుతో వెంబడించి, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రాంతి కిరణ్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టినట్లు సమాచారం.

ఈ ఢీకొట్టుడుతో తీవ్రంగా గాయపడిన క్రాంతి కిరణ్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో ఒక్కసారిగా హనుమాన్ జంక్షన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.