BREAKING
చిత్తూరులో 54 మందికి మ్యూచువల్ బదిలీలు ఏపీలో మద్యం బాటిళ్ల సైజు మార్పు.. లిక్కర్ షాపుల దగ్గర ఆ బోర్డులు. ఈ రైతు మామూలోడు కాదు.. దెబ్బకు మహిళా వీఆర్వో ఉద్యోగం పోయింది. డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్.. ఎస్పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్(SB)సిఐ బండారు సురేష్ పై వేటు... కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా చిత్తూరులో 54 మందికి మ్యూచువల్ బదిలీలు ఏపీలో మద్యం బాటిళ్ల సైజు మార్పు.. లిక్కర్ షాపుల దగ్గర ఆ బోర్డులు. ఈ రైతు మామూలోడు కాదు.. దెబ్బకు మహిళా వీఆర్వో ఉద్యోగం పోయింది. డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్.. ఎస్పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్(SB)సిఐ బండారు సురేష్ పై వేటు... కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా
www.ntodaynews.com

హయత్‌నగర్‌లో టైగర్స్ కుంగ్-ఫు బెల్ట్ ప్రదానోత్సవం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
04 Jun, 2026 - 06:23 AM
14 వీక్షణలు

​రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని బచ్‌పాన్ స్కూల్ గ్రౌండ్‌లో టైగర్స్ కుంగ్-ఫు & కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది. అకాడమీ జిల్లా ఆర్గనైజర్ మునుకుంట్ల శివ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ పరీక్షల్లో దాదాపు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

​ఈ కార్యక్రమానికి హయత్‌నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి, స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రాండ్ మాస్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేటి సమాజంలో పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు బ్లాక్ బెల్ట్ నిర్వాహకులు క్రాంతి, కార్తికేయ, జేతిన్ తదితరులు