BREAKING
టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జనార్ధనవరం లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్
www.ntodaynews.com

విద్యార్థులకు అండగా ఉంటా

తెలంగాణ
06 Dec, 2025 - 07:12 AM
144 వీక్షణలు

విద్యార్థులకు అండగా ఉంటా.. -లయన్ సునీల్ రెడ్డి.

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు హైస్కూల్ స్టేజ్ (వేదిక) నిర్మించిన దాత సునీల్ రెడ్డి. విద్యాలయాలు దేవాలయాలు.. విద్యను అందించిన ఉపాధ్యాయులే దేవుళ్లు. ఎవరు మన నుండి దోచుకోలేనేది విద్య ఒక్కటే... -లయన్ సునీల్ రెడ్డి. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లయన్స్ క్లబ్ ప్రతినిధి లయన్ సునీల్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో పంజాణి మండలం కొలత్తూరు గ్రామమునందు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యంగా సమావేశ నిర్వహణ కొరకు నూతనమైన స్టేజ్ పర్మినెంట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లాంకెట్స్ ,దుప్పట్లు పేదలకు పంపిణీ చేయడం జరిగింది. క్రికెట్ క్రీడాకారులకు మెమెంటోలు, ట్రోపీలు, సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పలమనేరు డిఎస్పి ప్రభాకర్ విచ్చేశారు.ఈ సందర్బంగా సునిల్ రెడ్డి మాట్లాడుతు సమాజానికి సేవ చేయడం ఒక రకమైన పూజతో సమానమని,విద్యార్థులు ఒక దశ నుండి మరొక దశకు వెళ్లినప్పుడు, వారు ఉన్నత విద్య లేదా కెరీర్-కేంద్రీకృత మార్గాల కోసం బలమైన పునాదిని నిర్మిస్తారని, నేను పూర్వపు విద్యార్థిగా ఇక్కడ చదువుకోవడం జరిగింది అని తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube