BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

విద్యార్థులకు అండగా ఉంటా

తెలంగాణ
06 Dec, 2025 - 07:12 AM
232 వీక్షణలు

విద్యార్థులకు అండగా ఉంటా.. -లయన్ సునీల్ రెడ్డి.

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు హైస్కూల్ స్టేజ్ (వేదిక) నిర్మించిన దాత సునీల్ రెడ్డి. విద్యాలయాలు దేవాలయాలు.. విద్యను అందించిన ఉపాధ్యాయులే దేవుళ్లు. ఎవరు మన నుండి దోచుకోలేనేది విద్య ఒక్కటే... -లయన్ సునీల్ రెడ్డి. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లయన్స్ క్లబ్ ప్రతినిధి లయన్ సునీల్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో పంజాణి మండలం కొలత్తూరు గ్రామమునందు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యంగా సమావేశ నిర్వహణ కొరకు నూతనమైన స్టేజ్ పర్మినెంట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లాంకెట్స్ ,దుప్పట్లు పేదలకు పంపిణీ చేయడం జరిగింది. క్రికెట్ క్రీడాకారులకు మెమెంటోలు, ట్రోపీలు, సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పలమనేరు డిఎస్పి ప్రభాకర్ విచ్చేశారు.ఈ సందర్బంగా సునిల్ రెడ్డి మాట్లాడుతు సమాజానికి సేవ చేయడం ఒక రకమైన పూజతో సమానమని,విద్యార్థులు ఒక దశ నుండి మరొక దశకు వెళ్లినప్పుడు, వారు ఉన్నత విద్య లేదా కెరీర్-కేంద్రీకృత మార్గాల కోసం బలమైన పునాదిని నిర్మిస్తారని, నేను పూర్వపు విద్యార్థిగా ఇక్కడ చదువుకోవడం జరిగింది అని తెలియజేశారు. Follow us on Website Facebook Instagram YouTube