BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
22 Apr, 2026 - 06:47 AM
50 వీక్షణలు

N TODAY NEWS (21/04/26): డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఆర్మూర్ mla పైడి రాకేష్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారులు ముగ్గులు పోసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వనజా మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను త్వరితగతిన సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు.లబ్ధిదారులు MLA గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్టోలి సంజీవ్, ఉప సర్పంచ్ తోకల రవి,వార్డు మెంబర్ సాయికృష్ణ, ముత్తెన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు