BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
22 Apr, 2026 - 06:47 AM
27 వీక్షణలు

N TODAY NEWS (21/04/26): డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఆర్మూర్ mla పైడి రాకేష్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారులు ముగ్గులు పోసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వనజా మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను త్వరితగతిన సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు.లబ్ధిదారులు MLA గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్టోలి సంజీవ్, ఉప సర్పంచ్ తోకల రవి,వార్డు మెంబర్ సాయికృష్ణ, ముత్తెన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు