www.ntodaynews.com
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ..
తెలంగాణ
/
నిజామాబాద్
/
ఆర్మూర్
N TODAY NEWS (21/04/26): డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఆర్మూర్ mla పైడి రాకేష్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారులు ముగ్గులు పోసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వనజా మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను త్వరితగతిన సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు.లబ్ధిదారులు MLA గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్టోలి సంజీవ్, ఉప సర్పంచ్ తోకల రవి,వార్డు మెంబర్ సాయికృష్ణ, ముత్తెన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు