BREAKING
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బెంగళూరులో అన్నదానం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ.. చాట్రాయిలో పోలీసు అవగాహన సదస్సు మహిళల రక్షణ చీపురుగూడెంలో సర్కార్ బడిలో పిల్లలను చేర్పించండి మహిళా రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాల తీవ్ర విమర్శలు నంద్యాలను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి పద్మశాలీల జనాభా కుల గణనలో 6 లక్షల మందిని ఎందుకు తగ్గించారు? తొర్రూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బెంగళూరులో అన్నదానం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ.. చాట్రాయిలో పోలీసు అవగాహన సదస్సు మహిళల రక్షణ చీపురుగూడెంలో సర్కార్ బడిలో పిల్లలను చేర్పించండి మహిళా రిజర్వేషన్ బిల్లుపై వామపక్షాల తీవ్ర విమర్శలు నంద్యాలను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి పద్మశాలీల జనాభా కుల గణనలో 6 లక్షల మందిని ఎందుకు తగ్గించారు? తొర్రూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ
www.ntodaynews.com

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
22 Apr, 2026 - 06:47 AM
8 వీక్షణలు

N TODAY NEWS (21/04/26): డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఆర్మూర్ mla పైడి రాకేష్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారులు ముగ్గులు పోసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వనజా మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను త్వరితగతిన సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు.లబ్ధిదారులు MLA గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్టోలి సంజీవ్, ఉప సర్పంచ్ తోకల రవి,వార్డు మెంబర్ సాయికృష్ణ, ముత్తెన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు