BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య!

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 05:24 PM
185 వీక్షణలు

​రూ. 3 కోట్ల పాలసీ కోసం ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం.. నలుగురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, తన వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోరానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శరవేగంగా దర్యాప్తు చేపట్టగా, ప్రధాన నిందితురాలైన భార్య భారతి, ఆమె ప్రియుడు సురేందర్‌లతో పాటు హంతకులు రామ్, మల్లేష్‌లను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు రామ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీసీపీ తెలిపారు