BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఇసుక రీచ్‌లు సీజ్ చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
22 Aug, 2026 - 02:19 PM
18 వీక్షణలు

ఇసుక రీచ్‌లు సీజ్ చేసిన అధికారులు

చిత్తూరు జిల్లా | గుడిపాల | NTODAY News 

గుడిపాల మండలంలోని నారగల్లు పంచాయతీ సమీపంలోని మంచినీళ్ల గుంట, వెంగమాంబపురం సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌లపై అధికారులు శనివారం చర్యలు చేపట్టారు.

గుడిపాల తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ రామ్మోహన్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత ఇసుక రీచ్‌లను సీజ్ చేశారు.

అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు లేదా తరలింపులు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.