BREAKING
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన..
www.ntodaynews.com

జాతీయ గీతం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించిన ప్రిన్సిపాల్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 04:18 PM
26 వీక్షణలు

ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం, జూలై 28 (తంబి కుమార్): ధర్మాజీగూడెంలోని అనన్య స్కూల్లో ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు జాతీయ గీతం 'జన గణ మన' ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన భారత జాతీయ గీతం ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిందని పేర్కొంటూ, జాతీయ గీతంలోని భావం, దేశభక్తి సందేశం, దాని గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి జాతీయ గీతాన్ని గౌరవంగా ఆలపిస్తూ దేశభక్తి భావాలను అలవరచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.