BREAKING
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్
www.ntodaynews.com

జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 08:20 PM
13 వీక్షణలు

జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఏం. విజయ్ కుమార్,కార్యదర్శి అరవింద్,న్యాయవాదుల సంఘం సభ్యులు చిత్తూరు నగరంలో బుధవారం జిల్లా జడ్జి శ్రీమతి అరుణ సారిక,ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్బంగా పుంగనూరు కోర్టులో సిబ్బంది కొరత పలు సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లా జడ్జి  సమస్యలను సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎం.విజయ్ కుమార్ తెలిపారు.

  ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.