www.ntodaynews.com
జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు..
అన్నమయ్య జిల్లా, పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఏం. విజయ్ కుమార్,కార్యదర్శి అరవింద్,న్యాయవాదుల సంఘం సభ్యులు చిత్తూరు నగరంలో బుధవారం జిల్లా జడ్జి శ్రీమతి అరుణ సారిక,ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్బంగా పుంగనూరు కోర్టులో సిబ్బంది కొరత పలు సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లా జడ్జి సమస్యలను సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎం.విజయ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.