BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

జిల్లా కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:11 PM
19 వీక్షణలు

 ఆగస్టు 27 : అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. మదనపల్లి డివిజన్ రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం పెద్ద సంఖ్యలో డీలర్లు కలెక్టరేట్‌కు చేరుకుని కార్యాలయ ఆవరణలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకుడు ఖాసీం మాట్లాడుతూ.. రేషన్ బియ్యం బస్తాలను స్కానింగ్ చేసి విక్రయించాలనే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, తమ సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. డీలర్ల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.