BREAKING
SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్
www.ntodaynews.com

జంగారెడ్డిగూడెం హాస్పిటల్ వద్ద మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 03:53 PM
51 వీక్షణలు

జంగారెడ్డిగూడెం హాస్పిటల్ వద్ద మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు రోషన్ కుమార్ 

జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగకేంద్రాన్ని స్థానిక శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రోగులు, వారి బంధువులు మరియు ఆస్పత్రికి వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే స్వయంగా ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేసి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ప్రజలకు మరింత సౌకర్యం కల్పించడమే కాకుండా, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

అలాగే, ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు, ఈ తరహా సేవా కార్యక్రమాలు మరిన్ని అమలు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.