BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జై అమరావతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 09:14 PM
101 వీక్షణలు

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా ‘జై అమరావతి’ సంబరాలు 

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి న్యాయబద్ధ గుర్తింపు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వేడుకలు చేపట్టారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ స్లీవ జోజి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి, “జై అమరావతి” నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగింది. రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు.