BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జై అమరావతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 09:14 PM
45 వీక్షణలు

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా ‘జై అమరావతి’ సంబరాలు 

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి న్యాయబద్ధ గుర్తింపు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వేడుకలు చేపట్టారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ స్లీవ జోజి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి, “జై అమరావతి” నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగింది. రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు.