BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 06:50 PM
45 వీక్షణలు

జన్నారం: చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

జన్నారం, ఏప్రిల్ 15:

పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహం తీర్చడమే లక్ష్యంగా జన్నారం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం జన్నారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ధర్మారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వేసవి కాలంలో బాటసారులు, సామాన్య ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పద్మశాలి సంఘం వారు సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

​ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు