BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 06:50 PM
21 వీక్షణలు

జన్నారం: చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

జన్నారం, ఏప్రిల్ 15:

పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహం తీర్చడమే లక్ష్యంగా జన్నారం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం జన్నారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ధర్మారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వేసవి కాలంలో బాటసారులు, సామాన్య ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పద్మశాలి సంఘం వారు సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

​ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు