BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 06:50 PM
86 వీక్షణలు

జన్నారం: చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

జన్నారం, ఏప్రిల్ 15:

పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహం తీర్చడమే లక్ష్యంగా జన్నారం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం జన్నారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ధర్మారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వేసవి కాలంలో బాటసారులు, సామాన్య ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పద్మశాలి సంఘం వారు సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

​ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు